ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kollu Ravindra : ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ బతుకులతో రాజకీయ లబ్దిపొందుతున్నారు

ABN, First Publish Date - 2023-05-08T13:55:42+05:30

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన షాదీ తోఫా ఫోటోలనే జగన్ రెడ్డి పేర్లు మార్చి ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు. టీడీపీపై తప్పుడు పోస్టులు పెడుతూ పబ్బం గడుపుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన షాదీ తోఫా ఫోటోలనే జగన్ రెడ్డి పేర్లు మార్చి ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు. టీడీపీపై తప్పుడు పోస్టులు పెడుతూ పబ్బం గడుపుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. లోకేష్ విసిరే సెల్ఫీ ఛాలెంజ్‌లకు సమాధానం చెప్పే దమ్ములేక ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేక్ బతుకులతో రాజకీయ లబ్ది పొందుతున్నారని రవీంద్ర విమర్శించారు. తెలుగుదేశం నేతలు అనని మాటల్ని అన్నట్లుగా మార్ఫింగ్ చేసి ప్రచారం చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. తండ్రి వివేకా హత్య కేసు అసలు నిందితుల కోసం సునీతారెడ్డి పోరాడుతుంటే ఆమెపై తెలుగుదేశం ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చిల్లర వేషాలతో చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేరని జగన్మోహన్ రెడ్డి గ్రహించాలని కొల్లు రవీంద్ర విమర్శించారు.

Updated Date - 2023-05-08T13:55:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising