Home » Kollu Ravindra
కమీషన్లు, భూములు కొట్టేయడానికే జగన్ రెడ్డి బందర్ పోర్ట్ నిర్మాణానికి ముచ్చటగా మూడోసారి ఉత్తుత్తి శంఖుస్థాపన చేశారని మాజీమంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) మండిపడ్డారు.
సీఎం జగన్, ఆయన తండ్రి మత్స్యకారులకు చేసిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదని మాజీమంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఆగ్రహం వ్యక్తం చేశారు.
జీవో నెం..1 రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి చెంపపెట్టు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన షాదీ తోఫా ఫోటోలనే జగన్ రెడ్డి పేర్లు మార్చి ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర విమర్శించారు. టీడీపీపై తప్పుడు పోస్టులు పెడుతూ పబ్బం గడుపుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు.
అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర (Kollu Ravindra) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
మచిలీపట్నాన్ని హోల్ సేల్గా లూటీ చేసేందుకు పేర్ని నాని కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు.
జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలలో రెండు పార్లమెంట్లలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం అయ్యిందని టీడీపీ (TDP) నేత కొల్లు రవీంద్ర (Kollu Ravindra) అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలినానిపై తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
కృష్ణా జిల్లా: నందమూరి తారకరామారావు స్వగ్రామం నిమ్మకూరులో నారా చంద్రబాబు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం ఆనందంగా ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర అన్నారు.