ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డ్రైవర్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

ABN, First Publish Date - 2023-10-30T00:18:56+05:30

అకార ణంగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిం చాలని పీలేరులోని ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పీలేరు డిపో ఎదుట నిరసన తెలియజేస్తున్న కార్మిక సంఘ నేతలు

పీలేరు, అక్టోబరు 29: అకార ణంగా ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిం చాలని పీలేరులోని ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘ నేతలు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కావలి ఘటనకు వ్యతిరేకంగా ఆదివా రం పీలేరు డిపో గేటు ముందు డిపోలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కావలి సమీపంలో డ్రైవర్‌ రాంసింగ్‌పై దాడి చేసిన వారందరిపై కఠినంగా వ్యవహరించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీవీ రమణ, నాగరాజ, ఎస్‌కే బాషా, మణి, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-30T00:18:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising