ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP leader Pattabhiram: హైకోర్టు వ్యాఖ్యలు సీఎం జగన్ చెవికి ఎక్కలేదా?

ABN, First Publish Date - 2023-01-20T17:51:50+05:30

ఏపీలో సలహాదారుల వ్యవస్థను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని, సలహాదారుల్లో రెడ్లకే అధిక ప్రాధాన్యం ఎందుకిచ్చాడు?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఏపీలో సలహాదారుల వ్యవస్థను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని, సలహాదారుల్లో రెడ్లకే అధిక ప్రాధాన్యం ఎందుకిచ్చాడు? అని టీడీపీ నేత పట్టాభిరామ్ (TDP leader Pattabhiram) ప్రశ్నించారు. సలహాదారుల నియామకం ప్రమాదకరమన్న హైకోర్టు వ్యాఖ్యలు సీఎం జగన్ (Jagan) చెవికి ఎక్కలేదా? అని టీడీపీ నేత పట్టాభిరామ్ అన్నారు. సజ్జల మొదలు సలహాదారుల జాబితా 100కు పైనే ఉందని, సలహాదారులకు లక్షల్లో జీతాలు, ఉద్యోగులకు జీతాలు లేవని పట్టాభిరామ్‌ ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం సలహాదారులు ఏం చేస్తున్నారో జగన్‌రెడ్డి చెప్పాలని పట్టాభిరామ్‌ ప్రశ్నించారు.

Updated Date - 2023-01-20T18:00:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising