ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP MLC Manthena: జగన్‌రెడ్డిదే డబుల్ ఐరన్ లెగ్

ABN, First Publish Date - 2023-01-28T17:58:08+05:30

సీఎం జగన్‌రెడ్డి( cm jagan Reddy) దే డబుల్ ఐరన్ లెగ్ అని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు (Mantena Satyanarayana Raju ) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎం జగన్‌రెడ్డి( cm jagan Reddy)దే డబుల్ ఐరన్ లెగ్ అని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు(Mantena Satyanarayana Raju ) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నందమూరి తారకరత్న(Nandamuri Tarakaratna) అస్వస్థతపై వైసీపీ నేతల(YCP Leaders) నీచ రాజకీయం సిగ్గుచేటన్నారు. సొంతబాబాయిని చంపిన వారికి శవ రాజకీయాలు కొత్త కాదన్నారు.జబర్దస్త్ లో డాన్సులు, రాజకీయాల్లో బూతులు తప్ప వైసీపీ మంత్రి రోజా(YCP minister Roja)కు ఇంకేం తెలుసు? అని ఎద్దేవా చేశారు. లోకేశ్ పాదయాత్ర(Lokesh Padayatra)కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే లోకేశ్ పాదయాత్రపై వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. పాదయాత్ర పూర్తయ్యే లోపు వైసీపీ నేతలు వీసా ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్నారు.టీడీపీ (TDP) అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఇతర దేశాలకు పారిపోక తప్పదని మంతెన సత్యనారాయణ రాజు హెచ్చరించారు.

Updated Date - 2023-01-28T18:00:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising