ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కులగణనతో అన్ని వర్గాలకూ మేలు

ABN, First Publish Date - 2023-10-30T02:53:14+05:30

కులజనగణనతో కేవలం ఓబీసీలకే కాదని, సమాజంలో అన్నివర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా మేలు జరుగుతుందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు ఎన్‌.రఘువీరారెడ్డి చెప్పారు.

బీజేపీతో జగన్‌ దోస్తీ దురదృష్టకర ం : కాంగ్రెస్‌

గుంటూరు, అక్టోబరు 29: కులజనగణనతో కేవలం ఓబీసీలకే కాదని, సమాజంలో అన్నివర్గాలకు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా మేలు జరుగుతుందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు ఎన్‌.రఘువీరారెడ్డి చెప్పారు. దేశంలో ఓబీసీ కుల జనగణన జాబితాను కేంద్ర ప్రభుత్వం వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల సీడబ్ల్యూసీలో ఓబీసీ జనగణన చేయాలని తీర్మానం చేయడంపై రఘువీరారెడ్డికి సత్కారం పేరుతో ఆదివారం గుంటూరులో ఓబీసీ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు కెప్టెన్‌ అజయ్‌సింగ్‌ మాట్లాడుతూ వైఎస్‌ సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైన బీజేపీతో ఆయన తనయుడు జగన్‌ దోస్తీ చేయటం దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి రఘువీరారెడ్డే అన్నారు.

Updated Date - 2023-10-30T02:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising