ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gouthu Sireesha: చేయూత పేరుతో జగన్ చేతివాటం నిజం కాదా?

ABN, First Publish Date - 2023-08-11T19:07:22+05:30

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM JAGAN) టీడీపీ ప్రధాన కార్యదర్శి గైతు శిరీష (Gouthu Sireesha) విమర్శలు గుప్పించారు.

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM JAGAN) టీడీపీ ప్రధాన కార్యదర్శి గైతు శిరీష (Gouthu Sireesha) విమర్శలు గుప్పించారు.


"సంక్షేమం అమలులో జగన్ రెడ్డి మాటలు కొండంత -చేతలు గోరంత. సున్నా వడ్డీ పథకాన్ని తానే ప్రవేశపెట్టినట్టు జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సున్నా వడ్డీ రాయితీ రూ. 3 లక్షలకు కుదించిన జగన్ రెడ్డి సంక్షేమం గురించి మాట్లాడటమా?. ఆసరా కింద రుణమాఫీ చేస్తానని ఆచరణలో మొండిచేయి చూపింది వాస్తవం కాదా?. చేయూత పేరుతో జగన్ రెడ్డి చేతివాటం ప్రదర్శించింది నిజం కాదా?. నాలుగేళ్లలో డ్వాక్రాను నిర్వీర్యం చేసింది జగన్ రెడ్డి కాదా?. అభయహస్తం నిధులు కాజేసి, స్త్రీ నిధి పథకం నిలిపేసింది జగన్ రెడ్డి కాదా?. మహిళా సంక్షేమానికి నిలువెత్తు రూపం తెలుగుదేశం పార్టీనే. డ్వాక్రాను తీసుకొచ్చి మహిళల ఆర్థిక చేయూత అందించింది చంద్రన్నే." అని గైతు శిరీష అన్నారు.

Updated Date - 2023-08-11T19:10:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising