ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jagan: సీఎం పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీ కలకలం

ABN, Publish Date - Dec 26 , 2023 | 09:25 AM

సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. నల్లపాడులో వైసీపీ నేతల భూ దోపిడిపై ఫ్లెక్సి ఏర్పాటు చేయడం జరిగింది. సర్వే నెంబర్ 543, 546, 550 లలో వాగు పోరంబోకు భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు.

గుంటూరు : సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. నల్లపాడులో వైసీపీ నేతల భూ దోపిడిపై ఫ్లెక్సి ఏర్పాటు చేయడం జరిగింది. సర్వే నెంబర్ 543, 546, 550 లలో వాగు పోరంబోకు భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారు. తమ గ్రామం పోరంబోకు భూమిని కాపాడు జగనన్న అంటూ స్థానిక ప్రజానీకం ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. నేడు నల్లపాడులో ఆడుదాం ఆంధ్ర క్రీడల ప్రారంభోత్సవానికి సీఎం జగన్ తరలి వస్తున్నాయి.

Updated Date - Dec 26 , 2023 | 09:25 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising