ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడేది టీడీపీయే: బండారు

ABN, Publish Date - Dec 24 , 2023 | 01:38 AM

రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడేది టీడీపీయే: బండారు

రావులపాలెం, డిసెంబరు 23: ప్రస్తుతం సైకో జగన్‌ పాలనలో అగమ్యగోచరంగా మారిన రాష్ట్ర భవిష్యత్‌ను కాపాడి అభివృద్ధి పథంలో నడిపించే శక్తి ఒక్క టీడీపీకే ఉందని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలె టీడీపీ కార్యాలయం వద్ద శనివారం జరిగిన కార్యక్రమంలో గ్రామానికి చెందిన కొందరు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన కోట శ్రీహరి, సత్యనారాయణ, ముమ్మిడివరపు సునీల్‌, పాల దుర్గానవీన్‌లకు ఆయన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ సైకో జగన్‌ పాలనలో యువత భవిష్యత్‌ నాశనమవుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే యువతతో పాటు అన్నిరంగాలు, అన్నివర్గాలు అభివృద్ధికి కృషిచేస్తుందన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 01:38 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising