ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

క్వారీల నిర్వహణకు ప్రజాభిప్రాయ సేకరణ

ABN, First Publish Date - 2023-11-21T23:17:39+05:30

మండలంలోని గౌరీపట్నంలో క్రషర్లు, క్వారీలు, నిర్వహించుకునేందుకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినట్టు జిల్లా వీఆర్వో నరసింహులు తెలిపారు.

దేవరపల్లి, నవంబరు 21: మండలంలోని గౌరీపట్నంలో క్రషర్లు, క్వారీలు, నిర్వహించుకునేందుకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినట్టు జిల్లా వీఆర్వో నరసింహులు తెలిపారు. గౌరీపట్నంలో పంగిడి, దుద్దుకూరు, లక్ష్మీపురం గ్రామాలకు చెందిన క్వారీ భూముల్లో క్వారీలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి కోసం నలుగురు దరఖాస్తు చేసుకున్నారని, వాటిని పరిశీలించి ప్రజాభిప్రాయం సేకరించి అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు. క్వారీలు ఏర్పాటు చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని క్వారీ సంఘాల నాయకులు, ప్రజలు తెలిపారన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అనుమతులిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పర్యావరణ శాఖ ఈఈ సందీప్‌రెడ్డి, క్వారీ, క్రషర్స్‌ యజమానులు, తహశీల్దార్‌ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-21T23:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising