ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇచ్చిన హామీలన్నీ గాలికివదిలేసిన జగన్‌రెడ్డి

ABN, Publish Date - Dec 31 , 2023 | 01:26 AM

ఇచ్చిన హామీలన్నీ గాలికివదిలేసిన జగన్‌రెడ్డి

కొత్తపేట, డిసెంబరు 30: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన 75శాతం హామీలను గాలికివదిలేసి ప్రజలను మోసం చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శనివారం జరిగిన టీడీపీ సమావేశంలో మాట్లాడుతూ 730హామీలు ఇచ్చిన జగన్‌ 75శాతం హామీలను అమలు చేయ్యకపోగా టీడీపీ ప్రభుత్వం అమలుచేసిన 120సంక్షేమ పథకాలను రద్దుచేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీ నిధులను దారిమళ్లించి మోసం చేశారని. అలాగే ఒక పక్క జాబ్‌ క్యాలండరంటూ యువతకు అన్యాయం చేశారన్నారు. ప్రజలుఅన్ని గమనిస్తున్నారని తగిన రీతిలో బుద్ధిచెప్తారన్నారు. సమావేశంలో టీడీపీనాయకులు మెర్ల గోపాలస్వామి, ఈదల సత్తిబాబు, నాగిరెడ్డి వెంకటరత్నం, దొండపాటి సుబ్బరాజు, చెల్లుబోయిన సింహచలం, అడ్డాల రాజు, కొత్తపల్లి కృష్ణ, రమణరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2023 | 01:26 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising