ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటుకు రూ.9.50కోట్లు మంజూరు

ABN, First Publish Date - 2023-11-21T23:38:22+05:30

జేఎన్టీయూకే, నవంబరు 21: జేఎన్టీయూకే స్టేడియంలో 8లైన్ల 400 మీటర్ల సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటుకు కేంద్రమం త్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఖేలో ఇండియా పథకం కింద రూ.9.50కోట్లు మంజూరు చేసినట్టు ఎంపీ వంగా గీత తెలిపారు. ఉపకులపతి జీవీఆర్‌.ప్రసాదరాజు, రెక్టా ర్‌ కేవీ రమణ, రిజిస్ట్రార్‌ ఎల్‌.సుమలత అధికారుల

జేఎన్టీయూకే, నవంబరు 21: జేఎన్టీయూకే స్టేడియంలో 8లైన్ల 400 మీటర్ల సింథటిక్‌ ట్రాక్‌ ఏర్పాటుకు కేంద్రమం త్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఖేలో ఇండియా పథకం కింద రూ.9.50కోట్లు మంజూరు చేసినట్టు ఎంపీ వంగా గీత తెలిపారు. ఉపకులపతి జీవీఆర్‌.ప్రసాదరాజు, రెక్టా ర్‌ కేవీ రమణ, రిజిస్ట్రార్‌ ఎల్‌.సుమలత అధికారుల సమన్వయంతో ప్రాజెక్టు రిపోర్టును రూపొందించి కేంద్రమంత్రికి విన్నవించగా ఈ నిధులను మంజూరు చేశారని ధన్యావాదాలు తెలిపారు.

Updated Date - 2023-11-21T23:38:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising