ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

‘బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం’

ABN, First Publish Date - 2023-11-21T00:54:58+05:30

కాకినాడ సిటీ, నవంబరు 20: విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాద ఘట నలో దగ్ధమైన బోట్ల బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మా

కాకినాడ సిటీ, నవంబరు 20: విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిప్రమాద ఘట నలో దగ్ధమైన బోట్ల బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. సోమవారం విశాఖపట్నం వెళ్లిన కొండబాబు మాజీమంత్రి కొల్లు రవీంద్రతో కలిసి దగ్ధమైన బోట్ల బాధితులను పరామర్శించారు. ప్రమాద ఘటనపై బోటు యజమానులతో చర్చించి బాధిత కుటుం బాలకు అండగా ఉంటామని ఽభరోసా ఇచ్చారు. మత్స్యకార బాధితులకు నూరుశాతం నష్టపరిహారం ఇవ్వాలని, బోట్లు కట్టుకోవాలంటే ఏడాది పడుతుంది కాబట్టి, అంతవరకు వీటిపై బాధితులకు రేషన్‌ ఇచ్చి ఆదుకోవాలని కొండబాబు కోరారు.

Updated Date - 2023-11-21T00:54:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising