గ్రేడ్-1 కమిషనర్గా ఏసుబాబు
ABN, First Publish Date - 2023-11-21T00:17:47+05:30
కార్పొరేషన్ (కాకినాడ), నవంబరు 20: నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం.ఏసుబాబుకు గ్రేడ్-1 కమిషనర్గా పదోన్నతి లభించింది. ఈ మేరకు పురపరిపాలన
కార్పొరేషన్ (కాకినాడ), నవంబరు 20: నగరపాలక సంస్థ కార్యదర్శి ఎం.ఏసుబాబుకు గ్రేడ్-1 కమిషనర్గా పదోన్నతి లభించింది. ఈ మేరకు పురపరిపాలనశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్-2 కమిషనర్గా ఉన్న ఏసుబాబుకు గ్రేడ్-1 కమిషనర్గా పదోన్నతి కల్పిస్తూ ఇక్కడే కార్యదర్శిగా కొనసాగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిషనర్ సీహెచ్.నాగనరసింహారావు, డిప్యూటీ కమిషనర్ కోన శ్రీనివాస్, ఎస్ఈ పి.సత్యకుమారి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ డి.పృథ్వీచరణ్, డీసీపీ హరిదాస్, మేనేజర్ కర్రి సత్యనారాయణ, టీపీఆర్వో కృష్ణమోహన్ అభినందనలు తెలిపారు.
Updated Date - 2023-11-21T00:17:48+05:30 IST