ఎన్నికల శిక్షణకు కలెక్టర్
ABN, Publish Date - Dec 14 , 2023 | 01:31 AM
కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 14, 15, 16వ తేదీలలో న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ (ఐఐఐడీఈఎం)లో జరిగే ఎన్నికల ధ్రువీకరణ శిక్షణకు జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత బయలుదేరి వెళ్లారు.
రాజమహేంద్రవరం, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 14, 15, 16వ తేదీలలో న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ (ఐఐఐడీఈఎం)లో జరిగే ఎన్నికల ధ్రువీకరణ శిక్షణకు జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ శిక్షణకు హాజరవుతున్నారన్నారు. మూడు రోజుల పాటు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఉంటుందని చెప్పారు.
Updated Date - Dec 14 , 2023 | 01:31 AM