ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: శ్రీశైలం ముక్కంటి ఆలయానికి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2023-12-11T09:04:39+05:30

కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం ముక్కంటి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలను భక్తజనం ఆచరిస్తున్నారు.

నంద్యాల: కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం ముక్కంటి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో పుణ్యస్నానాలను భక్తజనం ఆచరిస్తున్నారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. స్వామివారి అలంకార దర్శనం కోసం క్యూలైన్లో వేలాదిమంది భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. శివనామ స్మరణతో మల్లన్న క్షేత్రం మారుమోగుతోంది.

Updated Date - 2023-12-11T09:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising