ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఈ నెలా కందిపప్పు లేదు

ABN, First Publish Date - 2023-10-30T01:26:26+05:30

రేషన్‌ షాపుల్లో ఆరు నెలలుగా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. నిన్నటి దసరాకు, రేపటి దీపావళికి కార్డుదారులకు కందిపప్పు లభించే అవకాశం లేదు.

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 29: రేషన్‌ షాపుల్లో ఆరు నెలలుగా కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. నిన్నటి దసరాకు, రేపటి దీపావళికి కార్డుదారులకు కందిపప్పు లభించే అవకాశం లేదు. జిల్లాలో 5,41,703 కార్డుదారులు ఉన్నారు. జూన్‌ నెలలో ఐదు శాతం మాత్రమే కందిపప్పు పంపిణీ జరిగింది. ఆ తర్వాత నెలలో గింజపప్పు కూడా పంపిణీ కాలేదు. నవంబరు నెలకు బియ్యం, రాగులు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబరులో మున్సిపాలిటీల్లో మాత్రం వంద టన్నుల గోధుమ పిండిని నగదుకు పంపిణీ చేశారు, నవంబరులో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్డుదారులకు కిలో గోధుమ పిండిని రూ.16 చొప్పున పంపిణీ చేయనున్నారు. వీటితో పాటు నగదుకు అర కిలో చక్కెర ఇవ్వనున్నారు.

Updated Date - 2023-10-30T01:26:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising