ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు

ABN, First Publish Date - 2023-12-11T01:01:25+05:30

తిరుమల వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు లభించింది.

తిరుమల, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు లభించింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శనివారం టీటీడీ లెక్కించి.. ఆదివారం ఉదయం ప్రకటించింది. ఇక, శనివారం 68,769 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. 28,904 మంది తలనీలాలు సమర్పించారు.

Updated Date - 2023-12-11T01:01:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising