ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రేపు గవర్నర్‌ రాక

ABN, Publish Date - Dec 17 , 2023 | 01:40 AM

రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ సోమ, మంగళవారాలు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి శనివారం తెలిపారు.

తిరుపతి (కలెక్టరేట్‌), డిసెంబరు 16: రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ సోమ, మంగళవారాలు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి శనివారం తెలిపారు. సోమవారం బెంగళూరు నుంచి బయలుదేరి ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారని, మధ్యాహ్నం 3 గంటలకు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగే వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్రలో పాల్గొంటారని పేర్కొన్నారు. అదే రోజు రాత్రి తిరుమలకు చేరుకుని బస చేస్తారని, మంగళవారం ఉదయం 8 గంటలకు శ్రీవారిని దర్శించుకుని రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరుతారని తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 01:40 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising