ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అటవీ క్షేత్ర అధికారుల నూతన కమిటీ ఎన్నిక

ABN, First Publish Date - 2023-12-11T01:26:23+05:30

తిరుపతి సర్కిల్‌ అటవీ క్షేత్రస్థాయి అధికారుల(ఎ్‌ఫఆర్వో) నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు.

నాగేశ్వరరావుకు పుష్పగుచ్ఛాలు అందజేస్తున్న ఎఫ్‌ఆర్‌వోలు

తిరుపతి అర్బన్‌, డిసెంబరు 10 : తిరుపతి సర్కిల్‌ అటవీ క్షేత్రస్థాయి అధికారుల(ఎ్‌ఫఆర్వో) నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. తిరుపతి కరకంబాడి మార్గంలోని ఎర్రచందనం గోదాము ప్రాంగణంలో రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ జేవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సాధారణ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీలో అధ్యక్షుడిగా ఎం.మదన్‌మోహన్‌రెడ్డి, కార్యదర్శిగా ఎన్‌.లక్ష్మీపతి, ఉపాధ్యక్షుడిగా బి.సుదర్శన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శిగా పి.మాధవి, కోశాధికారిగా నారాయణ ఎన్నికయ్యారు. కమిటీ ఎన్నిక అనంతరం జిల్లా సీపీఎఫ్‌ నాగేశ్వరారవును మర్యాదపూర్వకంగా కలిశారు.

Updated Date - 2023-12-11T01:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising