ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇన్‌చార్జి జేసీగా డీఆర్వో పెంచలకిషోర్‌

ABN, First Publish Date - 2023-12-11T01:04:24+05:30

రెగ్యులర్‌ జేసీ వచ్చేవరకు ఇన్‌చార్జిగా డీఆర్వో పెంచలకిషోర్‌ కొనసాగనున్నారు.

తిరుపతి(కలెక్టరేట్‌), డిసెంబరు 10: జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) డీకే బాలాజీని రాష్ట్ర ప్రభుత్వం వైఎ్‌సఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్టు సీఈవోగా నియమించింది. దాంతో ఆదివారం ఆయన బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యారు. రెగ్యులర్‌ జేసీ వచ్చేవరకు ఇన్‌చార్జిగా డీఆర్వో పెంచలకిషోర్‌ కొనసాగనున్నారు. ఈ సందర్భంగా బాలాజి మాట్లాడుతూ.. సుమారు 20 నెలలపాటు శ్రీవారి చెంత పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పారు. జిల్లావాసులు మంచివారని, సహకరించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-12-11T01:04:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising