ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మహిళ మృతి

ABN, First Publish Date - 2023-12-03T00:50:30+05:30

చిత్తూరు నగరంలోని షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద ఉన్న రైల్వే ట్రాక్‌పై శనివారం రాత్రి రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

చిత్తూరు రూరల్‌, డిసెంబరు 2: చిత్తూరు నగరంలోని షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద ఉన్న రైల్వే ట్రాక్‌పై శనివారం రాత్రి రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈమెకు సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉంటుందని, మెరూన్‌ రంగు టాప్‌, పింక్‌ రంగు చున్నీ ధరించి ఉందన్నారు. ఈ మహిళ గురించి వివరాలు తెలియాల్సి ఉందని వారు పేర్కొన్నారు.

Updated Date - 2023-12-06T07:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising