ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viveka Murder case : వివేకా హత్య కేసులో మరో అనుమానితుడికి సీబీఐ నోటీసులు, అవినాశ్‌తో పాటు విచారణ

ABN, First Publish Date - 2023-06-10T22:44:47+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా కేసులో మరో అనుమానితుడికి సీబీఐ (CBI) నోటీసులు జారీ చేసింది. జమ్మలమడుగు వైసీపీ నేత ఋషికేశవరెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. శనివారం నాడు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి (Avinash Reddy)తో పాటు ఋషికేశవరెడ్డిని సీబీఐ విచారించింది. అవినాశ్‌ కాల్ డేటాలో ఆయన పేరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఋషికేశవరెడ్డి స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేసింది.

కాగా.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. బెయిల్ కోసం భాస్కర్ రెడ్ది ప్రయత్నించగా.. బెయిల్ పిటిషన్‍ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. సునీత, సీబీఐ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగా తీర్పు వెల్లడించింది. కేసు కీలక దశలో ఉన్నందునా వైఎస్ భాస్కర్ రెడ్డి YS Bhaskar Reddy కి బెయిల్ మంజూరు చేయలేమని కోర్టు స్పష్టం చేసింది.

Updated Date - 2023-06-10T23:01:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising