ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాబోయే జీ20 సదస్సుకు ఇది ఉపయోగపడుతుంది: వైసీపీ మంత్రి

ABN, First Publish Date - 2023-01-25T16:01:06+05:30

మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తెలిపారు. ఏపీ (AP)లో 13 సెక్టార్స్లో ఎక్కువ అవకాశాలను గుర్తించామన్నారు. గుడివాడ (Gudivada) ఉమెన్స్ కోసం ప్రత్యేకంగా ఒక msme పార్క్ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. msme రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే రూ.14 వేల కోట్లతో కొత్తగా పోర్టుల నిర్మాణానికి నాంది పలికామన్నారు. రాబోయే జీ20 సదస్సుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు.

Updated Date - 2023-01-25T16:01:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising