ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీమఠానికి బంగారు చెంబు

ABN, First Publish Date - 2023-03-31T02:48:00+05:30

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి ముంబైకి చెందినభక్తులు 600 గ్రాముల బంగారు చెంబును విరాళంగా ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి ముంబైకి చెందినభక్తులు 600 గ్రాముల బంగారు చెంబును విరాళంగా ఇచ్చారు. గురువారం శ్రీరామనవమిని పురస్కరించుకొని రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న భక్తులు.. రూ.30 లక్షల విలువ చేసే బంగారు చెంబును పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులకు అందజేశారు. మూలరాముల పూజల్లో అభిషేకానికి ఈ చెంబును ఉపయోగించాలని దాత కోరినట్లు మఠం మేనేజర్లు తెలిపారు. - మంత్రాలయం

Updated Date - 2023-03-31T02:48:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising