ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

టైలర్లతో వైకుంఠం ఆత్మీయ సమావేశం

ABN, First Publish Date - 2023-12-10T23:39:35+05:30

అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో టీఎనటీయూసీ ఆధ్వర్యంలో టైలర్లతో ఆత్మీయ సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ఆదివారం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి

అనంతపురం అర్బన, డిసెంబరు 10: అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో టీఎనటీయూసీ ఆధ్వర్యంలో టైలర్లతో ఆత్మీయ సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ఆదివారం నిర్వహించారు. మంచి వ్యక్తులనే ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని సూచించారు. టీడీపీ హయలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. టీడీపీ మళీకల అధికారంలోకి రాగానే అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీనరసింహులు, క్రిస్టియన సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్‌, నాయకులు జేఎం బాషా, పూల బాషా, ముత్యాలు, టైలర్స్‌ సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Updated Date - 2023-12-10T23:39:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising