ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పార్టీ బలోపేతమే లక్ష్యం: జనసేన

ABN, First Publish Date - 2023-12-11T00:20:27+05:30

నసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌, నియోజకవర్గ ఇనచార్జి పత్తి చంద్రశేఖర్‌ తెలిపారు.

ఓబుళదేవరచెరువు, డిసెంబరు 10: జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌, నియోజకవర్గ ఇనచార్జి పత్తి చంద్రశేఖర్‌ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ కార్యకర్తలకు, ప్రజలకు పార్టీ సేవలు అందుబాటులో ఉండాలని కార్యాలయం ప్రారంభించామన్నారు.

అమడగూరు: జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మండలం లో పార్టీ కార్యాలయం ప్రారంభించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్‌ తెలిపారు. ఆదివారం స్థానిక చౌడేశ్వరీ దేవి కళ్యాణమండపంలో జనసేన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ హాజరై మాట్లాడుతూ పవనకళ్యాణ్‌ ఆధ్వర్యంలో పార్టీని బ లోపేతం చేయడానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని సూచించారు.

Updated Date - 2023-12-11T00:20:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising