ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దోభీఘాట్‌ బోరు నుంచి అక్రమంగా పైప్‌లైన

ABN, First Publish Date - 2023-12-10T23:42:19+05:30

కనగానపల్లి మండలం కోనాపురం గ్రామంలో అధికార పార్టీ నాయకుడు ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన దోభీ ఘాట్‌ బోరుబావి నుంచి అక్రమంగా తన పొలానికి పైప్‌లైన వేసుకున్నాడు

దోబీఘాట్‌ బోరుబావి నుంచి అక్రమంగా ఏర్పాటు చేసిన పైపులైను

వైసీపీ నాయకుడి అధికార దర్పం

ధర్మవరంరూరల్‌, డిసెంబరు 10: కనగానపల్లి మండలం కోనాపురం గ్రామంలో అధికార పార్టీ నాయకుడు ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన దోభీ ఘాట్‌ బోరుబావి నుంచి అక్రమంగా తన పొలానికి పైప్‌లైన వేసుకున్నాడు. గత తెలుగు దేశం ప్రభుత్వంలో 2017లో నాటి మంత్రి పరిటాల సునీత సహకారంతో 5లక్షలతో గ్రామంలోని రజకులకు దోబీఘాట్‌ను నిర్మించి.. బోరు వేయించారు. అయితే ఆ బోరుని అక్రమించుకుని ఆ నీటిని ఓ వైసీపీ నాయకుడు సమీపంలో ఉన్న తన పొలానికి వాడుకొంటున్నాడు. నీరులేకపోవడంతో రజకులు ఆ దోభీ ఘాట్‌ వద్దకు వెళ్లడంలేదు. దీంతో అది శిథిలావస్థకు చేరుకుంది. అధికారులు స్పందించి అక్రమణకు బోరుబావిని దోబీఘాట్‌ అమర్చాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2023-12-10T23:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising