ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నిరాశ్రయులకు దుప్పట్ల అందజేత

ABN, First Publish Date - 2023-11-19T23:46:53+05:30

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్‌ పరిస రాల్లో నిద్రిస్తున్న నిరాశ్రయులకు ఎస్కేయూ ఎనఎస్‌ఎస్‌ ఆధ్వ ర్యంలో వీసీ రామకృష్ణారెడ్డి దుప్పట్లను శనివారం ఆర్థరాత్రి అందజేశారు.

బాధితులకు దప్పట్లు అందజేస్తున్న దృశ్యం

అనంతపురం సెంట్రల్‌ : ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్‌ పరిస రాల్లో నిద్రిస్తున్న నిరాశ్రయులకు ఎస్కేయూ ఎనఎస్‌ఎస్‌ ఆధ్వ ర్యంలో వీసీ రామకృష్ణారెడ్డి దుప్పట్లను శనివారం ఆర్థరాత్రి అందజేశారు. అధ్యాపకులు సొంత ఖర్చులతో దుప్పట్లనుకొని ఎనఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రొఫెసర్‌ రామగోపాల్‌, సదాశివరెడ్డి, రఘునా థరెడ్డి, మురళీధరరావు, శ్రీనివాసన, టీచింగ్‌ అసిస్టెంట్‌ నాగేంద్ర పాల్గొన్నారు.

Updated Date - 2023-11-19T23:46:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising