ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన పాలనలో రాష్ట్రం అధోగతి

ABN, First Publish Date - 2023-11-30T23:57:11+05:30

జగన పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని, ఇప్పుడు రాషా్ట్రభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు.

టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్న గుండుమల తిప్పేస్వామి

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల

మడకశిర రూరల్‌, నవంబరు 30: జగన పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందని, ఇప్పుడు రాషా్ట్రభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పేర్కొన్నారు. ఆయన గురువారం మండలలోని సీ కోడిగేపల్లి పంచాయతీ నల్లనాయణపల్లిలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టో గురించి వివరించారు. ఈ సందర్భంగా గుండుమల మాట్లాడుతూ జగన పాలనలో రాష్ట్రం అధోగతి పాలయిందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యాదర్శి శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయన, క్లష్టర్‌ ఇనచార్జీలు నాగరాజు రవీంద్రారెడ్డి, మల్లికార్జున, గోపాలప్ప స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-30T23:57:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising