ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మద్యనిషేధం అమలు చేయాల్సిందే

ABN, Publish Date - Dec 24 , 2023 | 03:04 AM

మద్య నిషేధం హామీని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఏపీ మహిళా సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్‌) ప్రతినిధులు శనివారం

యుజవన, మహిళా సమాఖ్యల ఆందోళన

విశాఖపట్నం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మద్య నిషేధం హామీని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఏపీ మహిళా సమాఖ్య, అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్‌) ప్రతినిధులు శనివారం రహదారిపై మద్యం పారబోసి వినూ త్న రీతిలో ఆందోళన చేపట్టారు. విశాఖ నగరంలోని చావులమదుం సమీపంలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద చేపట్టి న కార్యక్రమంలో ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఎంఏ బేగం, ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా కార్యదర్శి వై.రాంబాబు మాట్లాడుతూ... అధికారంలోకి వస్తే మద్యనిషేధం అమలు చేస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారని తెలిపారు. పదవిలోకి వచ్చి నాలుగున్నరేళ్లు దాటిపోయినా హామీని అమలు చేయడం లేద ని మండిపడ్డారు. అనంతరం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్న మద్యాన్ని రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కె.వనజాక్షి, ఉపాధ్యక్షురాలు పుష్పలత, ఏఐఎ్‌సఎఫ్‌ నేత నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 24 , 2023 | 03:04 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising