ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: జయశంకర్ భూపాలపల్లిలో విషాదం

ABN, First Publish Date - 2022-12-08T13:03:28+05:30

జిల్లాలోని రేగొండ మండలం, దుంపిల్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని రేగొండ మండలం, దుంపిల్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చందునాయక్ కుంట వద్ద ఇద్దరు బాలురు బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలో పడి మృతి చెందారు. మృతులు మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన గుండారపు వర్షిత్ (8), గుండేడు గ్రామానికి చెందిన నాంపల్లి పరశురాం(13)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కుంటలో నుంచి మృతదేహాలను వెలికితీశారు. ఇద్దరు బాలుర మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated Date - 2022-12-08T13:03:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising