ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10th class: టెన్త్‌లో 6 పేపర్లే.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2022-12-31T16:38:31+05:30

ఇటీవల పదో తరగతి (10th class) వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టెన్త్‌ వార్షిక పరీక్షలు ఆరు పేపర్లకు కుదిస్తూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: ఇటీవల పదో తరగతి (10th class) వార్షిక పరీక్షలను ఆరు పేపర్లతోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టెన్త్‌ వార్షిక పరీక్షలు ఆరు పేపర్లకు కుదిస్తూ.. శనివారం తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) జీవో విడుదల చేసింది. గతంలో టెన్త్‌ వార్షిక పరీక్షలను 11 పేపర్లతో నిర్వహించే వారు. అయితే కరోనా సమయంలో 6 పేపర్లకు కుదించారు. దాంతో పాటు 70 శాతం సిలబస్‌ (Syllabus)నే అమలుపరిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా భయం పూర్తిగా తొలగిపోయింది. ప్రస్తుత విద్యా సంవత్సరం కూడా సాఫీగానే కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో మళ్లీ పాత విధానం అమలవుతుందని భావించారు. అయితే ప్రభుత్వం మాత్రం 100 శాతం సిలబ్‌సతో 6 పేపర్ల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులపై భారాన్ని తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఏప్రిల్‌ 3 నుంచి టెన్త్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

Updated Date - 2022-12-31T16:46:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising