• Home » Student Corner

Student Corner

ఆప్షన్లు ఎక్కువ పెట్టుకోండి!.. వైద్య విద్యార్థులకు హెల్త్‌ వర్సిటీ సూచన

ఆప్షన్లు ఎక్కువ పెట్టుకోండి!.. వైద్య విద్యార్థులకు హెల్త్‌ వర్సిటీ సూచన

ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు తమ ప్రాధాన్యతకు అనుగుణంగా వీలైనన్ని ఎక్కువ సంఖ్యలో కళాశాలలను ఆప్షన్‌గా నమోదు చేసుకోవాలని హెల్త్‌ యూనివర్సిటీ వీసీ చంద్రశేఖర్‌, రిజిస్ట్రార్‌ సాయిసుధీర్‌ సూచించారు. మంగళవారం హెల్త్‌ వర్సిటీలో వారు మీడియాతో మాట్లాడారు.

నాకు మా అమ్మ మొదటి గురువు.. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను: మంత్రి లోకేశ్

నాకు మా అమ్మ మొదటి గురువు.. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను: మంత్రి లోకేశ్

‘నాకు మా అమ్మ మొదటి గురువు.. ఆమె దగ్గర చాలా నేర్చుకున్నాను. నాకు మంచి క్రమశిక్షణను మా ఉపాధ్యాయులు నేర్పారు’ అని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.

 బీసీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం: మంత్రి సవిత

బీసీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం: మంత్రి సవిత

బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. ఆయా హాస్టళ్లు, గురుకులాలు, వాటి పరిసరాలు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.

సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్

సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్

అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్ఫలితాలిస్తోందని.. వచ్చే ఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.

కౌన్సెలింగ్‌ సమయంలో కాలేజీల షిఫ్టింగ్‌

కౌన్సెలింగ్‌ సమయంలో కాలేజీల షిఫ్టింగ్‌

ఉన్నత విద్యాశాఖలో ఇష్టానుసారంగా కాలేజీల షిఫ్టింగ్‌కు అనుమతులు ఇస్తున్నారు. కౌన్సెలింగ్‌ సమయంలో రెండు డిగ్రీ కాలేజీలను ప్రస్తుతం ఉన్న చోటు నుంచి నుంచి వేరే మండలాలకు మార్చుకునేందుకు అనుమతిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీచేశారు.

పీజీ వైద్య విద్యార్థులకు వారానికి ఒకరోజు సెలవు

పీజీ వైద్య విద్యార్థులకు వారానికి ఒకరోజు సెలవు

పీజీ వైద్య విద్యార్థులతో వరుసగా 24 గంటలకు మించి డ్యూటీ చేయించవద్దని డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ ఆదేశించారు.

జాబ్స్ కార్నర్

జాబ్స్ కార్నర్

వివిధ జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్‌ ఇంజనీర్‌, డిపో మెటీరియల్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 37 రకాలకు చెందిన నాలుగు వేలకు పైగా పోస్టులు ఉన్నాయి.

తగ్గుతున్న బడి పిల్లలు

తగ్గుతున్న బడి పిల్లలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలోనూ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత నాలుగేళ్లుగా జననాల రేటు తగ్గుతుండడమే దీనికి కారణమని తెలుస్తోంది. 2025-26లో అన్ని మేనేజ్‌మెంట్ల పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 84.37 లక్షలుగా ఉంది.

ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయట్లేదు: మంత్రి నారా లోకేశ్

ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయట్లేదు: మంత్రి నారా లోకేశ్

ఎయిడెడ్ పాఠశాలల మూసివేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు.

బీసీ గురుకుల పాఠశాలలపై అసెంబ్లీలో కీలక చర్చ

బీసీ గురుకుల పాఠశాలలపై అసెంబ్లీలో కీలక చర్చ

ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల సందర్బంగా అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ సంక్షేమ హాస్టళ్లపై చర్చించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి