ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: ప్రేమ పేరుతో యువకుడి మోసం.. వివాహిత ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-10-28T14:21:00+05:30

పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో శ్యామల(38) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో శ్యామల(38) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఓ యువకుడు ప్రేమ పేరుతో మోసం చేయడంతో వివాహిత ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బీబీపేట ఎంపీపీ బాలమణి (టీఆరెస్) కొడుకు గణేష్ మోసం చేయడంతోనే శ్యామల ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గణేష్‌ను శిక్షించాలంటూ కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-10-28T14:23:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising