ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TS News: జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కళ్లకలక కలకలం

ABN, First Publish Date - 2022-10-29T12:46:08+05:30

భిక్కనూర్ మండలం జంగంపల్లి మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కళ్ళకలక కలకలం రేగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామరెడ్డి: జిల్లాలోని భిక్కనూర్ మండలం జంగంపల్లి మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో కళ్ళకలక కలకలం రేగింది. గురుకులంలో 447 మంది విద్యార్థినులకు గాను ఒకేసారి 67 మందికి కళ్లకలక సోకింది. మూడు రోజుల కిందట ఇద్దరు విద్యార్థినులకు సోకిన కళ్లకలక వేగంగా మిగతా వారికి వ్యాప్తి చెందింది. ప్రస్తుతం విద్యార్థినులకు వైద్యం కొనసాగుతోంది.

Updated Date - 2022-10-29T12:56:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising