ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tummala Nageshwar Rao: పాలేరును అభివృద్ధి చేసింది ఓట్ల కోసం కాదు

ABN, First Publish Date - 2022-12-26T15:22:23+05:30

పాలేరును అభివృద్ధి చేసింది ఓట్ల కోసమో, రాజకీయం కోసమో కాదని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: పాలేరును అభివృద్ధి చేసింది ఓట్ల కోసమో, రాజకీయం కోసమో కాదని... ప్రజల కష్టాలు తీర్చేందుకే అభివృద్ధి చేసినట్లు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Former Minister Tummala Nageshwar Rao) తెలిపారు. పాలేరులో ప్రతి రైతు ఆనందంగా ఉండాలనేదే తన కోరికన్నారు. ప్రతి గ్రామానికి బీటీ రహదారి నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. ఆగిపోయిన ఎస్సార్‌ఎస్పీ పనులు కూడా ప్రారంభం కానున్నాయని చెప్పారు. కూసుమంచిలో గతంలోనే 7 కోట్లతో సబ్ స్టేషన్ నిర్మాణం చేయించామని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - 2022-12-26T15:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising