ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధవన్‌కు పంజాబ్‌ పగ్గాలు

ABN, First Publish Date - 2022-11-03T05:32:33+05:30

వచ్చే ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శిఖర్‌ ధవన్‌ వ్యవహరిస్తాడని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటిదాకా జట్టు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వచ్చే ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా శిఖర్‌ ధవన్‌ వ్యవహరిస్తాడని ఆ జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇప్పటిదాకా జట్టు సారథిగా ఉన్న మయాంక్‌ అగర్వాల్‌కు ఉద్వాసన పలికారు. అతని స్థానంలో ధవన్‌కు పగ్గాలు అప్పగించారు. ఈ సీజన్‌లో కేఎల్‌ రాహుల్‌ లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు వెళ్లడంతో అతని బదులు మయాంక్‌ను పంజాబ్‌ కెప్టెన్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-11-03T05:32:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising