ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: కవితకు సీబీఐ నోటీసులపై స్పందన.. కవితకు మాత్రం మినహాయింపు ఎందుకు?

ABN, First Publish Date - 2022-12-03T17:53:43+05:30

టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha)కు సీబీఐ నోటీసులు జారీ చేసిన అంశంపై తెలంగాణ కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) స్పందించారు.

Revanthreddy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఆర్ఎస్ (TRS) ఎమ్మెల్సీ కవిత (Kavitha)కు సీబీఐ నోటీసులు జారీ చేసిన అంశంపై తెలంగాణ కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) స్పందించారు. కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై తమకు అనుమానాలు ఉన్నాయని రేవంత్ అన్నారు. అందరినీ ఢిల్లీకి పిలిచి విచారణ చేస్తున్నప్పుడు కవితకు మాత్రం మినహాయింపు ఎందుకు? అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. కవితను ఇంట్లోనే విచారణ చేస్తామనడంలో ఆంతర్యమేంటి? అని రేవంత్ అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లు బెంగాల్ ఫార్ములాను అమలు చేస్తున్నాయని రేవంత్ మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-03T18:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising