ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రలోకి ప్రవేశించిన జోడో యాత్ర

ABN, First Publish Date - 2022-11-08T02:54:33+05:30

తెలంగాణలో 12 రోజులపాటు సాగిన రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర సోమవారం మహారాష్ట్రలోకి ప్రవేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: తెలంగాణలో 12 రోజులపాటు సాగిన రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర సోమవారం మహారాష్ట్రలోకి ప్రవేశించింది. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌ వద్ద మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా దెగ్లూర్‌లోకి యాత్ర ప్రవేశించింది. జోడో యాత్రలో భాగంగా ఈ నెల 10న నాందేడ్‌ జిల్లాలో, 18న బుల్దానా జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో మొత్తం 14 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది.

Updated Date - 2022-11-08T02:54:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising