Home » Mumbai
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి లోక్సభ స్థానం ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు రూ.25వేల కోట్ల కుంభకోణంలో ముంబై పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు.
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సుప్రీం కోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పుల ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ అవ్వగా.. తాజాగా కేసులో మరో కొత్త మలుపు వెలుగు చూసింది. బుధవారం రాత్రి హర్యానాలో..
రాష్ట్రంలో సంచరించే గ్యాంగ్లు, గూండాలను కూకటి వేళ్లలో ఏరివేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కాల్పుల ఘటన నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను సీఎం మంగళవారంనాడు కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు తగు భద్రత కల్పిస్తుందని, కాల్పుల ఘటనలో ఎవరి హస్తం ఉన్నా వారిని విడిచిపెట్టేది లేదని ధైర్యం చెప్పారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో అరెస్టయిన ఇద్దరు నిందితులను ఈనెల 25 వరకూ పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని ముంబై కోర్టు మంగళవారంనాడు ఆదేశించింది. కాల్పుల ఘటన వెనుక కుట్ర వివరాలు, ప్రధాన సూత్రధారి ఎవరనేది తెలుసుకునేందుకు నిందితులను 14రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును క్రైం బ్రాంచ్ కోరింది.
బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి బయట కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు(police) గుర్తించినట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన వ్యక్తి అని పోలీసులు అంటున్నారు. సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తున్న యువకుడు విశాల్ రాహుల్ అలియాస్(కాలూ) అని పోలీసులు చెబుతున్నారు. కానీ కాల్పుల రోజున ఓ పోలీస్ వాహనం మిస్సైన విషయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
దేశీయ స్టాక్ మార్కెట్(stock market) సూచీలు సోమవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్లోని ప్రధాన సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తత సహా పలు అంశాలు స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపినట్లుగా తెలుస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్లోబల్ సెంటిమెంట్ బలహీనపడింది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో 29వ మ్యాచ్ నిన్న ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరుగగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ ముంబై ఓడినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం 105 పరుగులు చేసి అరుదైన రికార్డులు దక్కించుకున్నారు. అవేంటో ఇప్పుడు చుద్దాం.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల ఆదివారం ఉదయం కాల్పులకు దిగిన ఘటనకు సంబంధించి ముంబై పోలీసులు కీలక సమాచారం సేకరించారు. ఇద్దరు అనుమానితుల ఫోటోలను విడుదల చేశారు. వీరిద్దరూ బాంద్రా రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నట్టు ఈ ఫోటోల్లో ఉంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల ఆదివారం ఉదయం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. దీనిపై సల్మాన్ఖాన్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ముంబై పోలీస్ కమిషనర్తో షిండే మాట్లాడి ఖాన్కు భద్రత పెంచాలని సీఎం ఆదేశించారు.