Home » Mumbai
ముంబై నగరంలోని చెంబూర్ రోడ్ నంబర్ 11లో మంగళవారం మధ్యాహ్నం స్కూల్ బస్సుపై చెట్టు కూలిపడిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. బుధవారం సాయంత్రం విహాన్ అంత్యక్రియలు జరిగాయి.
ముంబై నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఓ పెద్ద చెట్టు స్కూల్ బస్సుపై కూలిపడిన ఘటనలో ఓ బాలుడు మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం ఈ సంఘటన చోటుచేసుకుంది.
బస్సు దిగి రోడ్డు దాటుతున్న ఓ బాలిక ప్రమాదానికి గురైంది. కుడివైపు నుంచి దూసుకువచ్చిన బైకు పాపను ఢీకొట్టింది. దీంతో పాప తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో మొహర్రం ఊరేగింపు సందర్భంగా భారీ విషాదం త్రుటిలో తప్పింది. ఊరేగింపులో పాల్గొన్న వారికి విషపూరిత క్యాప్సూల్స్ పంపిణీ చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ముంబై పోలీసులు తాజాగా భారీ కుట్రను భగ్నం చేశారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా ప్రజలకు ఎలుకల మందు నింపిన విషపు గుళికలు పంపిణీ చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పుణెకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా, క్రికెట్ కోణం వెలుగులోకి వచ్చింది. కేతన్ హత్య కేసులో నిందితులైన సియా గోయల్, చేతన్ చౌదరీల మధ్య ప్రేమ చిగురించడానికి కారణం క్రికెట్ అని తెలుస్తోంది.
ఓ ప్రముఖ బట్టల కంపెనీ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూపాయికే బ్రాండెడ్ డ్రెస్సులు ఇస్తామని ప్రకటించింది. దీంతో ఆ కంపెనీకి చెందిన బట్టల దుకాణం దగ్గరికి జనం భారీ సంఖ్యలో క్యూకట్టారు.
కేతన్ అగర్వాల్ విగ్ పెట్టుకోవడం ఇష్టంలేని కారణంగానే సియా గోయల్ అతడిని హత్య చేసిందని జరుగుతున్న ప్రచారంపై కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ స్పందించారు. ఆ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. సియా తన కొడుకును చంపడానికి, అతడు విగ్ పెట్టుకోవడానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
ముంబై లోకల్ ట్రైన్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. డోరు మూసే విషయంలో చోటుచేసుకున్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని అత్యంత పాశవికంగా కత్తితో పొడిచి చంపేశాడు.
ముంబై మేయర్ రీతూ తావ్డే ఫుట్పాత్పై ఉండి అధికారులతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అటు వైపు నడుచుకుంటూ వచ్చాడు. రీతూ తావ్డే కళ్ల ముందే తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడిపోయాడు.