• Home » Mumbai

Mumbai

వేర్వేరు ప్రమాదాలు.. మంటల్లో చిక్కుకున్న ట్రక్కు, బస్సు..

వేర్వేరు ప్రమాదాలు.. మంటల్లో చిక్కుకున్న ట్రక్కు, బస్సు..

దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అతి వేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఒకే కారులో ప్రయాణించిన మోదీ-మెక్రాన్

ఒకే కారులో ప్రయాణించిన మోదీ-మెక్రాన్

భారత్‌లో పర్యటిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌‌తో స్నేహబంధాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాటుకున్నారు. ఒకే కారులో ఇరువురూ కలిసి ప్రయాణించారు.

ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ

ఫ్రాన్స్ సహకారంతో ఎవరెస్ట్ హైట్స్‌కు వెళ్లే హెలికాప్టర్ల తయారీ.. మోదీ

భారత్‌కు ప్రత్యేక భాగస్వామిగా ఫ్రాన్స్‌ను ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi) అభివర్ణించారు. ఫాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌ (Emmanuel Macron)తో కలిసి కర్ణాటకలోని వేమగల్‌లో ఎయిర్‌బస్ హెచ్-125 హెలికాప్టర్ల తయారీ అసెంబ్లీ లైన్‌ను ప్రధానమంత్రి వర్చువల్ తరహాలో ప్రారంభించారు.

మెక్రాన్‌తో ముంబైలో మోదీ భేటీ

మెక్రాన్‌తో ముంబైలో మోదీ భేటీ

భారత పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముంబైలో భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి మెక్రాన్ ముంబైకి వచ్చారు.

సల్మాన్ ఖాన్ తండ్రికి అనారోగ్యం.. ఆస్పత్రికి తరలింపు..

సల్మాన్ ఖాన్ తండ్రికి అనారోగ్యం.. ఆస్పత్రికి తరలింపు..

సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ మంగళవారం అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబసభ్యులు ఆయన్ను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. సలీమ్ అనారోగ్యం గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు, సన్నిహితులు ఒక్కొక్కరుగా ఆస్పత్రికి చేరుకుంటున్నారు..

లోకల్ ట్రైన్‌లో మహిళకు సీమంతం.. ఆమె సంతోషానికి అవధులు లేవు..

లోకల్ ట్రైన్‌లో మహిళకు సీమంతం.. ఆమె సంతోషానికి అవధులు లేవు..

ముంబై లోకల్ ట్రైన్‌లో కొంతమంది మహిళలు గర్భిణికి సీమంతం చేశారు. సర్‌ప్రైజ్ సీమంతంతో గర్భిణి ఎంతో సంతోషించింది. ఈ సీమంతానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్ స్లాబ్..  ఏం జరిగిందంటే.?

ముంబైలో కుప్పకూలిన మెట్రో పిల్లర్ స్లాబ్.. ఏం జరిగిందంటే.?

ముంబైలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్‌లోని కొంత భాగం శనివారం అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా.. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు..

కాలుతున్న చితి.. ఆ భస్మాన్ని ఒంటికి రాసుకున్నా: బాలీవుడ్ నటుడు

కాలుతున్న చితి.. ఆ భస్మాన్ని ఒంటికి రాసుకున్నా: బాలీవుడ్ నటుడు

తండ్రితో తనకు ఉన్న అనుబంధం గురించి బాలీవుడ్ నటుడు సంజయ్ మిశ్రా ఓ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. తండ్రి గుర్తొచ్చినప్పుడు తీవ్ర భావోద్వేగానికి గురవుతానని అన్నారు. ఒక రోజు ఇలాగే తండ్రి గుర్తొస్తే శ్మశానానికి వెళ్లి, అక్కడ కాలుతున్న చితి వద్దనున్న భస్మాన్ని ఒంటికి రాసుకుని కన్నీటిపర్యంతమైనట్టు తెలిపారు.

రైలు తలుపునకు వేలాడుతూ ప్రయాణికుడి ప్రమాదకర ప్రయాణం.. వీడియో వైరల్

రైలు తలుపునకు వేలాడుతూ ప్రయాణికుడి ప్రమాదకర ప్రయాణం.. వీడియో వైరల్

ముంబై లోకల్ రైళ్లలో ఎంతో రద్దీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఉదయం 8-10 గంటలు, సాయంత్రం 5-8 గంటల మధ్య కిక్కిరిసిన బోగీలలో ప్రయాణం నరకం, నిలబడటానికి కూడా ఖాళీ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే.. ముంబై లోకల్ ట్రైన్లలో ప్రయాణం ఒక సాహసమే అంటారు. ఓ వ్యక్తి ప్రమాదపు అంచుల్లో ప్రయాణిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

86 ఏళ్లున్న నా తండ్రిని 1 కిలోమీటరు దూరం నడిపిస్తారా? టీవీ వ్యాఖ్యాత ఫైర్

86 ఏళ్లున్న నా తండ్రిని 1 కిలోమీటరు దూరం నడిపిస్తారా? టీవీ వ్యాఖ్యాత ఫైర్

ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ సేవాలోపం కారణంగా వృద్ధుడైన తన తండ్రి ఏకంగా కిలోమీటరు దూరం నడవాల్సి వచ్చిందని ప్రముఖ టీవీ యాంకర్, నటి మినీ మాథుర్ ఇన్‌స్టాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి