Home » Mumbai
తెల్లవారుజామున సముద్ర తీరంలో బైక్ రైడింగ్కు వెళ్లిన ఓ యువతికి భయానక అనుభవం ఎదురైంది. ఓ యువకుడు స్కూటీపై ఆమెను ఫాలో అవుతూ వేధింపులకు గురిచేశాడు.
ఫోరెన్సిక్ పరీక్షల్లో నలుగురి మృతికి కారణం ఏంటో స్పష్టం అయింది. ఎలుకలను చంపడానికి వాడే విషం మృతుల శరీరాల్లో బయటపడింది. అంతేకాదు.. మృతులు తిన్న పుచ్చకాయలోనూ ఎలుకల మందు అవశేషాలు బయటపడ్డాయి.
ఓ దొంగ పట్టపగలు రైల్వే స్టేషన్లో దొంగతనం చేశాడు. తాగి నిద్రపోతున్న వ్యక్తి జేబునుంచి సెల్ఫోన్ కొట్టేశాడు. ఈ సంఘటన మహరాష్ట్రలో చోటుచేసుకుంది.
ముంబైకి చెందిన అబ్దుల్లా దొకాడియా కుటుంబం చనిపోవడానికి పచ్చకాయకు సంబంధం లేదని తేలింది. విషం కారణంగా వారు చనిపోయినట్లు ఫోరెన్సిక్ టెస్టుల్లో బయటపడింది.
న్యాయస్థానాల్లో కేసులు ఏళ్ల తరబడి సాగుతాయని మనకు తెలుసు. కానీ, ఏకంగా 20 ఏళ్ల తర్వాత విచారణ చేస్తామని కోర్టు ఉత్తర్వులు ఇస్తే? అది కూడా 90 ఏళ్ల వయసున్న వృద్ధురాలి విషయంలో! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, బాంబే హైకోర్టులో సరిగ్గా ఇదే జరిగింది.
ముంబైలో పెను విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోయారు. పుచ్చకాయ తిన్న కొన్ని గంటల్లోనే వారు ప్రాణాలు కోల్పోయారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్ అగ్రస్థాయి దేశంగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్ అని ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ముంబైలో జరిగిన కార్యక్రమంలో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును ది ఎకనమిక్ టైమ్స్ నిర్వహించిన కార్యక్రమంలో అందజేశారు.
మహారాష్ట్రలో సభ్య సమాజం తలదించుకునేలా.. దారుణం వెలుగులోకి వచ్చింది. సుమారు 180 మంది మైనర్ బాలికలను ప్రేమ పేరుతో వంచించి, వారిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. ఆ దృశ్యాలను వీడియో తీసి వేధించిన కిరాతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ముంబై ఎయిర్పోర్ట్లో 29 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.38 కోట్లు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కెన్యాలోని నైరోబీ నుంచి ఈ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.