ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెడ్డి గణపవరం గ్రామంలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’

ABN, First Publish Date - 2022-12-08T15:33:45+05:30

వైసీపీ ప్రభుత్వ తీరును జనంలో ఎండగట్టే ప్రధాన లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగ్గారెడ్డిగూడెం/ ఏలూరు జిల్లా: వైసీపీ ప్రభుత్వ తీరును జనంలో ఎండగట్టే ప్రధాన లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలవరం నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) ఆధ్వర్యంలో బుట్టాయగూడెం మండలం, రెడ్డి గణపవరం (Reddy Ganapavaram) గ్రామంలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నేరుగా ప్రజలతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. తమ పోరాటానికి మద్దతుగా +91- 92612 92612 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి మడకం రామకృష్ణ, యూనిట్ ఇంచార్జి పుసులూరి అచ్యుతరావు, నాయకులు గన్నిన సూర్యచంద్రరావు, పసుమర్తి భీమేశ్వరరావు, తూంపాటి దుర్గారావు, పుసులూరి శ్రీను, పుసలూరి సర్వారాయుడు, తూంపాటి చిన్న సుబ్బారావు, గద్దె దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-08T15:41:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising