ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: నర్సీపట్నంలో జగన్ సభకు భారీగా జనాల తరలింపు

ABN, First Publish Date - 2022-12-30T11:32:23+05:30

నర్సీపట్నంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభకు స్థానిక నేతలు భారీగా జనాలను తరలిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి: నర్సీపట్నంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభకు స్థానిక నేతలు భారీగా జనాలను తరలిస్తున్నారు. ఆర్టీసి బస్సులు, ప్రైవేటు పాఠశాల, కాలేజీ బస్సులులో జనాలను తరలించారు. దీంతో ఆర్టీసి బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీఎం సభకు స్కూల్ బస్సులు తరలించడంతో విద్యార్థులకు కూడా ఇక్కట్లు తప్పలేదు. బలవంతంగా జనాలను తరలించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-12-30T11:32:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising