ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLC Ashok Babu: ఒకే అడ్రస్‌పై అంతమంది ఓటర్లా?

ABN, First Publish Date - 2022-12-13T16:35:11+05:30

Amaravathi: తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కావలిలో అధికార పార్టీ అనర్హులను ఓటర్లుగా చేర్చిందని టీడీపీ (TDP) ఎమ్మెల్సీ అశోక్ బాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Amaravathi: తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కావలిలో అధికార పార్టీ అనర్హులను ఓటర్లుగా చేర్చిందని టీడీపీ (TDP) ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. కావాలిలో ఒకే అడ్రస్‌తో దాదాపు 170 ఓటర్లను నమోదు చేయడంపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. డిగ్రీ పూర్తయి 3 సంవత్సరాలు పూర్తయిన వారు మాత్రమే అర్హులని అశోక్ బాబు పేర్కొన్నారు. ఈసీ స్పందించకపోతే న్యాయపోరాటానికి సైతం వెనుకడబోమని స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-13T16:50:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising