ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telugu States Ministers: శ్రీశైలం మల్లన్న సేవలో తెలుగు రాష్ట్రాల మంత్రులు

ABN, First Publish Date - 2022-12-10T10:49:39+05:30

ప్రసిద్ధి పుణ్యక్షేత్ర శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని తెలుగు రాష్ట్రాల మంత్రులు దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: ప్రసిద్ధి పుణ్యక్షేత్ర శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని తెలుగు రాష్ట్రాల మంత్రులు దర్శించుకున్నారు.(Ministers of Telugu states visited Srisailam Mallanna) శనివారం ఉదయం శ్రీశైలం మల్లన స్వామిని ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister Kottu Satyanarayana) దంపతులు దర్శించుకున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు (Telangana Minister Harish Rao) దంపతులు స్వామి వారి సేవలో తరించారు. ఇద్దరు మంత్రులు.. స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

Updated Date - 2022-12-10T10:51:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising