ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chandrababu: జగన్‌ పాలనపై జనాగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది

ABN, First Publish Date - 2022-12-24T21:13:19+05:30

Vijayanagaram: జగన్‌ ప్రభుత్వం (CM Jagan)పై ప్రజల్లో ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయనగరం కోట కూడలిలో చంద్రబాబు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vijayanagaram: జగన్‌ ప్రభుత్వం (CM Jagan)పై ప్రజల్లో ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయనగరం కోట కూడలిలో చంద్రబాబు రోడ్‌షోకు జనం భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. సైకో పాలన పోయి.. సైకిల్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. విధ్వంసం చేయడం సులువని, అభివృద్ధి చాలా కష్టమని చెబుతూనే.. సీఎం పదవి తనకు కొత్త కాదన్నారు. ఏ సీఎం కూడా చేయని ద్రోహం జగన్‌ చేశాడని, అందుకు వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ధరలు పెంచని వస్తువు, పన్ను వేయని రంగం లేదని పేర్కొన్నారు. పక్కనే నది ఉన్నా విజయనగరం వాసులకు ఇసుక దొరకడం లేదని, అయితే వైసీపీ నేతలు మాత్రం ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.

Updated Date - 2022-12-24T21:13:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising