ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అన్నదాతలతో జగన్ ఆటలు

ABN, Publish Date - Mar 07 , 2024 | 10:03 AM

అమరావతి: సాగు కష్టాలతో సతమతమవుతున్న అన్నదాతలతో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ఆట తెరతీసింది. రూ. వందల కోట్ల పంటల బీమా పరిహారాన్ని ఈ ఏడాది మేలో ఇవ్వాల్సి ఉన్నా.. జూన్ వరకు ఎదురుచూడాల్సిందేనంటూ ఓట్ల కోసం ఊరిస్తోంది.

అమరావతి: సాగు కష్టాలతో సతమతమవుతున్న అన్నదాతలతో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ఆటకు తెరతీసింది. రూ. వందల కోట్ల పంటల బీమా పరిహారాన్ని ఈ ఏడాది మేలో ఇవ్వాల్సి ఉన్నా.. జూన్ వరకు ఎదురుచూడాల్సిందేనంటూ ఓట్ల కోసం ఊరిస్తోంది. అదే సమయంలో 2022-23 సీజన్‌కు సంబంధించి ఇవ్వాల్సిన సుమారు రూ. 450 కోట్ల వడ్డీ రాయితీని పూర్తిగా అటకెక్కించింది. దీంతో ఇప్పటికే నిండా మునిగిన రైతన్నలు సర్కార్ నుంచి సాయం అందకపోవడంతో మరింతగా కుంగిపోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 07 , 2024 | 10:15 AM

Advertising
Advertising