ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీ, జనసేనపై వైసీపీ కక్షసాధింపు చర్యలు

ABN, Publish Date - Feb 17 , 2024 | 12:43 PM

అమరావతి: ఎన్నికలకు ఇంకా 53 రోజుల సమయం ఉన్న తరుణంలో కక్ష సాధింపు చర్యలు ఉధృతమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పర్యటనలకు బ్రేక్ వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

అమరావతి: ఎన్నికలకు ఇంకా 53 రోజుల సమయం ఉన్న తరుణంలో కక్ష సాధింపు చర్యలు ఉధృతమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పర్యటనలకు బ్రేక్ వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. హెలీపాడ్‌కు అనుమతి లేదనడంతో పవన్ బీమవరం పర్యటన వాయిదా వేసుకున్నారు. చంద్రబాబు ప్రకాశం పర్యటను కూడా అడ్డుకునేందుకు ఆంక్షలు విధించారు. అయినా వెనక్కి తగ్గేదిలేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారపార్టీ కక్ష సాధింపులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 12:43 PM

Advertising
Advertising