ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబు ఇంటికి వైసీపీ నేతలు..

ABN, Publish Date - Feb 16 , 2024 | 10:49 AM

అమరావతి: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలందరికీ అర్ధమైంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో ఉన్న ముఖ్యనేతలందరు కూడా టీడీపీలో చేరడానికి బారులు తీరారు. దీంతో చంద్రబాబు నవాసం అంతా కోలాహలంగా మారింది.

అమరావతి: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలందరికీ అర్ధమైంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరు టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో ఉన్న ముఖ్యనేతలందరు కూడా టీడీపీలో చేరడానికి బారులు తీరారు. దీంతో చంద్రబాబు నవాసం అంతా కోలాహలంగా మారింది. అమరావతి, ఉండవల్లి ప్రాంతంలోని పార్కింగ్ ప్రదేశాలు వాహనాలతో నిండిపోయాయి. చంద్రబాబు అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. టిక్కెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో ఆశావాహలు భారీ బలగాలతో చంద్రబాబు నివాసినికి వస్తున్నారు.

Updated Date - Feb 16 , 2024 | 10:49 AM

Advertising
Advertising