ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఫ్యాన్‌ పార్టీలో పీకే.. ప్రకంపనలు..

ABN, Publish Date - Mar 06 , 2024 | 10:14 AM

అమరావతి: కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని అంటారు. గతంలో అనుకూలంగా ఉన్నవారు కూడా శత్రువులుగా మారతారు. వీర భక్తులు ద్వేసిస్తారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి ఇలానే మారింది.

అమరావతి: కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందని అంటారు. గతంలో అనుకూలంగా ఉన్నవారు కూడా శత్రువులుగా మారతారు. వీర భక్తులు ద్వేసిస్తారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి ఇలానే మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీని గెలిపించిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈసారి జగన్‌కు ఓటమి తప్పదని చెప్పడం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. యుద్ధానికి వెళ్లకముందే పరాజయం ఖారరైనట్టుగా పరిస్థితి మారిపోయిందనే టాక్ నడుస్తోంది. దీంతో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పీకే వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం ఎలా అనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2024 | 10:14 AM

Advertising
Advertising